భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుమల (నవంబర్ 18) అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏర్పాటైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తొలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం టిటిడి బోర్డు ఛైర్మన్ బి.ఆర్. నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పాలకమండలి సమావేశానికి కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలో చేపట్టబోయే వివిధ సంస్కరణల గురించి, భక్తుల సౌకర్యాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, ఇతర పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
టీటీడీ పాలక మండలి సభ్యుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

Featured Articles
Search
Author Details

Jenifer Propets
Lorem ipsum dolor sit amet, adipiscing elit, sed do eiusmod tempor ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.
Leave a Reply