భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (నవంబర్ 29) తిరుపతి రుయా ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. ఆసుపత్రి పరిపాలన భవనం ముందు గురువారం నిర్వహించారు. కాంట్రాక్టర్ పై అనేక ఆరోపణలు అతనిని తొలగించడంలో అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
Leave a Reply